9, సెప్టెంబర్ 2020, బుధవారం

ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కాళోజీ యాది కవి సమ్మేళనంలో నేను ఆలపించిన కవిత


 *తెలంగాణ భాష దినోత్సవం* మరియు *ప్రజా కవి కాళోజి జయంతి* ని పురస్కరించుకుని

ఉసావే సాహితీ సంచిక వాట్సప్ సమూహం ద్వారా నిర్వహించే *"కాళోజి యాది కవి సమ్మేళనం"*

https://chat.whatsapp.com/JtV0eaoO3yH6WP0jlsvuV9

●తెలుగు రాష్ట్రాలు(తెలంగాణ, ఆంద్రప్రదేశ్) కవులు పాల్గొనవచ్చు.


● ప్రజా కవి కాళోజి గురించి 3 నిమిషాల వ్యవధిలో స్వీయ కవిత పఠనం/ పరిచయం తో వీడియో రికార్డు చేసి ఉసావే సాహితీ సంచిక వాట్సప్ సమూహం లో పోస్ట్ చేయాలి.


● వీడియో క్రింద పేరు ఖచ్చితంగా నమోదు చేయాలి.


● *కాళోజి యాది కవి సమ్మేళనం* లో పాల్గొన్న కవి/కవయిత్రి కి ఈ-ప్రశంసా పత్రము అందించడం జరుగుతుంది.


*★ నిర్వహణ:*


*● కొండగుర్ల లక్ష్మయ్య*

      ఉసావే అధ్యక్షులు.


● *జాదవ్ బంకట్ లాల్*

 ఉసావే ప్రధాన కార్యదర్శి.


● *ఆత్రం మోతిరామ్*

  ప్రచార కార్యదర్శి



పొందిన ప్రశంసా పత్రం 👆👆👆





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...