10, సెప్టెంబర్ 2020, గురువారం

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక వారు నిర్వహిస్తున్న ఈ-సంకలనం కోసం నేను రాసిన కవిత

              ప్రజారాజ్యం.. తెలంగాణ

కవి:-లిఖిత్ కుమార్ గోదా,

       ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

పొందిన ప్రశంసా పత్రం 👆👆




విలసిల్లుతుంది నా తెలంగాణ ప్రజా సంక్షేమ పథకాలతో,

దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది మా ప్రజా రాజ్యంతో.

మిషన్ కాకతీయతో తటాకాల వైభవం,

మిషన్ భగీరథతో ఇంటింటికి సలిల హరివిల్లు,



కాళేశ్వరం కళకళతో రైతన్నల హర్షాలు,

తెలంగాణ ఆడబిడ్డకు కళ్యాణి లక్ష్మి తోడ్పాటు,

షాదీ ముబారక్ తో ముసల్మాన్ బిడ్డలకు మేలైన సహకారం,

ప్రజా శ్రేయస్సునే లక్ష్యంగా అడుగులేస్తుంది నా తెలంగాణ,



గులాబీ నవ్వులతో గుభాళిస్తుంది నా తెలంగాణ,

ప్రభుత్వ పాఠశాలలో తళుకులు సిరి కళలు

ప్రతి పేదవాణి ముంగిట్లో పరవళ్ళు తొక్కుతోంది నా తెలంగాణ.

గురుకులాల శోభలు, గగనానికి వినిపిస్తుంది

జై తెలంగాణ..నా తెలంగాణ

 ప్రజా క్షేమ మాగాణి.

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక వారు నిర్వహించిన కొన్ని సాహిత్య కార్యక్రమాల సంకలనాలకు కవితలు పంపినందుకు, క్విజ్ లో పాల్గొన్నందుకు అందుకున్న ప్రశంసా పత్రాలు 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...